ముస్తఫానగర్ గ్రామంలో హెల్త్ క్యాంప్

60చూసినవారు
ముస్తఫానగర్ గ్రామంలో హెల్త్ క్యాంప్
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామంలో బుధవారం ఉదయం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ ఎం జ్యోతి, ఆశా వర్కర్ స్వప్న, గ్రామ ప్రజలు, డా. కే ప్రవీణ్ కుమార్, కొక్కు వెంకటి, సుద్దాల సత్తయ్య, చిలుక నందం, రాసమల్ల నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్