రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తజనం

562చూసినవారు
రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తజనం
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు మంగళవారం స్వామివార్లకు ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా అర్చక స్వాములు నిర్వహించారు. స్వామివార్లను రంగు రంగుల పుష్పాలతో అలంకరించారు. సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ముందుగా పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్