పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ ని గెలిపించండి: బిజెపి నేతలు

54చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని అన్ని గ్రామాల్లో రూరల్ బిజెపి అధ్యక్షుడు జక్కుల తిరుపతి ఆధ్వర్యంలో సోమవారం పార్లమెంట్ ఎన్నికల నేపద్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ బిజెపి పార్టీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని, బిజెపి మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్