రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 16, 17వ వార్డులో సోమవారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారం నిర్వహించారు. చేతు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని అన్నారు.