సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

579చూసినవారు
వేములవాడ పట్టణంలోని శ్రీరాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీభీమేశ్వర ఆలయంలో కొలువైన ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో హిందూ ఉత్సవ సమితి వేములవాడ*వారి ఆధ్వర్యంలో విజయవంతంగా 28వ మంగళవారం సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి హనుమాన్ చాలీసాను పఠించారు. తీర్థ ప్రసాదాలను తీసుకొని సేవలో తరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్