సిఈఐఆర్ టెక్నాలజీతో పోయిన ఫోన్ స్వాధీనం: ఎస్సై

58చూసినవారు
సిఈఐఆర్ టెక్నాలజీతో పోయిన ఫోన్ స్వాధీనం: ఎస్సై
సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను సీఈఐఆర్ ద్వారా కనుక్కొని, బాధితులకు తిరిగి రూరల్ పోలీసులు అప్పగించారు. ఈ సందర్బంగా ఎస్ఐ మారుతీ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోయినట్టు అయితే సిఈఐఆర్ లో పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని అన్నారు. నూకలమర్రి గ్రామానికి చెందిన లక్ష్మణ్ నాయక్ కు స్థంభంపల్లికి చెందిన మహేష్లకు తన ఫోన్ అందించినట్లు సోమవారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్