కాంగ్రెస్ పార్టీలో చేరిన రుద్రంగి జెడ్పిటిసి మీనయ్య

556చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరిన రుద్రంగి జెడ్పిటిసి మీనయ్య
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగిందని జడీపీటీసీ మీనయ్య అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. 10 సంవత్సరాల బిఆర్ఎస్ బిజెపి పాలనలో రాష్ట్రానికి దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు. పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలన్నా బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్న కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్