సిరిసిల్ల చేనేత కళాకారుని అద్భుత సృష్టి.. (వీడియో)

60చూసినవారు
సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు యెల్ది హరిప్రసాద్ వస్త్రంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని రూపొందించారు. హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ కు అందజేశారు. 3రోజులపాటు శ్రమించి చేనేత మగ్గంపై తయారు చేసినట్లు తెలిపారు. తెలంగాణ టెస్కోకు తయారు చేసి ఇచ్చానని, డైరెక్టర్ శైలజ రామయ్య దీన్ని సీఎం కు అందించారు. తర్వాత నా గురించి చెప్పి నాతో శాలువా కప్పించారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్