హంస వాహనంపై స్వామివార్లు

556చూసినవారు
హంస వాహనంపై స్వామివార్లు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానం ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలను ఉదయం, సాయంత్రం అర్చకులు నిర్వహించారు. రాత్రి దేవదేవుళ్ళు పెద్ద సేవపై (హంస వాహనంపై) పట్టణ పురవీధుల గుండా ఊరేగారు. ఊరేగింపును తిలకించేందుకు భక్తు అధిక సంఖ్యలు రావడంతో ఆలయం భక్తులతో పాటు పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్