తెలంగాణ జన జాతర సభను విజయవంతం చేయాలి

56చూసినవారు
తెలంగాణ జన జాతర సభను విజయవంతం చేయాలి
తుక్కుగూడలో శనివారం జరగబోయే తెలంగాణ జన జాతర సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు గత ఏడాది సెప్టెంబర్ 17న తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున విజయభేరి సభ నిర్వహించి 6 గ్యారెంటీలను ప్రకటించి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకుందన్నారు.

సంబంధిత పోస్ట్