కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చేరికల జోరు

1883చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చేరికల జోరు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామ ఎంపీటీసీ గాలిపెళ్లి సువర్ణ స్వామి, రుద్రవరం గౌడ సంఘం అధ్యక్షుడు పార్వతి వేణు, నాగుల మనోహర్, రుద్రవరం గౌడ సంఘం యువత అధ్యక్షుడు గాలిపెళ్లి బాబు, వంకాయల మహేష్ ల ఆధ్వర్యంలో సుమారు 200 మంది ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ విప్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్