ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితులుగా కేజ్రీవాల్, ఆప్‌

70చూసినవారు
ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితులుగా కేజ్రీవాల్, ఆప్‌
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్, ఆప్ పార్టీని నిందితులుగా పేర్కొంటూ ఈడీ సుప్రీంకోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన మొత్తాన్ని పార్టీ కార్యక్రమాలకు, గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వినియోగించారని ఆరోపణలు వచ్చాయి. జ్రీవాల్ మరియు హవాలా ఆపరేటర్ల మధ్య చాట్‌లను కనుగొన్నట్లు ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది. మరోవైపు ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్