రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ క‌స‌ర‌త్తు : రాహుల్

63చూసినవారు
రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ క‌స‌ర‌త్తు : రాహుల్
యూపీలోని అమేథీలో శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ శర్మకు మద్దతుగా జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ పాల్గొన్నారు. ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఐదో దశ ఎన్నికల్లో భాగంగా మే 20న అమేథీలో పోలింగ్ జరగనుంది. 42 ఏళ్ల క్రితం తన తండ్రి రాజీవ్ గాంధీతో కలిసి తొలిసారి ఇక్కడికి వచ్చానని రాహుల్ గుర్తు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్