మూడో రోజు నలుగురు నామినేషన్ లు

77చూసినవారు
మూడో రోజు నలుగురు నామినేషన్ లు
నల్లగొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. కర్నె రవి నేషనల్ నవక్రాంతి పార్టీ తరఫున, స్వతంత్ర అభ్యర్థిగా ఒక్కో సెట్ వేశారు. అలాగే, స్వతంత్రులుగా బైరబోతుల శ్రీనివాసరావు, దైద సోమసుందరం, బక్క జడ్సన్ నామినేషన్ పత్రాలను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సీహెచ్. మహేందర్ కు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్