రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తాం: భట్టి

84చూసినవారు
రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తాం: భట్టి
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టి మాట్లాడుతూ. భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఆర్థిక సాయాన్ని ఈ సంవత్సరమే ప్రారంభిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్