మధిరలో ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలి: సిపిఐ

50చూసినవారు
మధిరలో ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలి: సిపిఐ
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలో గత కొన్ని నెలలుగా పేరుకుపోయి ఉన్న డ్రైనేజీ, రోడ్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గురువారం సిపిఐ జిల్లా నాయకులు బెజవాడ రవి ఒక ప్రకటనలో తెలిపారు. కావున తక్షణమే మున్సిపాలిటీ అధికారులు, ప్రజా ప్రతినిధులు మధిర సమస్యలపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్