ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ మృత్యుంజయ స్వామి వారి దేవాలయంలో మంగళవారం మార్చి 8వ తేదీ నుండి జరగనున్న మహాశివరాత్రి వేడుకలకు సంబంధించి జాయింట్ విల్, లడ్డు ప్రసాదం, కొబ్బరికాయల వేలం పాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎండోమెంట్ అధికారులు, మధిర పట్టణ ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.