సుశీల మృతి పట్ల మాజీ మంత్రి పువ్వాడ సంతాపం

62చూసినవారు
సుశీల మృతి పట్ల మాజీ మంత్రి పువ్వాడ సంతాపం
మాజీ సుడా డైరెక్టర్ పల్లా కిరణ్ తల్లి పల్లా సుశీల(63) ఇటీవలే మృతి చెందడం పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. గురువారం వారి నివాసంకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. వారి వెంట మేయర్ పునుకోల్లు నీరజ, కార్పొరేటర్ పల్లా రోజ్ లీన, మాజి సూడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, రుద్ర ప్రదీప్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్