అర్హులందరికీ రుణమాఫీ అమలు చేయాలి: సండ్ర

62చూసినవారు
కాంగ్రెస్ 6గ్యారంటీలు ఇచ్చినట్లుగా చెప్పి వాటిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం సత్తుపల్లిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. రైతుల నుంచి ధరఖాస్తులు స్వీకరించి ఏవో కార్యాలయాలకు ఊరేగింపుగా వెళ్లి అందజేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్