కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి

67చూసినవారు
కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి కేంద్రమంతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూ ప్రమాణం చేయించారు. మంత్రుల ప్రమాణం స్వీకారం, విద్యుద్దీప కాంతులతో రాష్ట్రపతిభవన్ శోభాయమానంగా వెలుగుతుంది.

సంబంధిత పోస్ట్