రెగ్యులర్ పోస్ట్ మేన్ లేక పింఛన్ దారులకు ఇబ్బందులు

1089చూసినవారు
రెగ్యులర్ పోస్ట్ మేన్ లేక పింఛన్ దారులకు ఇబ్బందులు
వాంకిడి మండలం ఖిరిడి గ్రామానికి రెగ్యులర్ పోస్ట్ మేన్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆదివారం పింఛన్ దారులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ సంవత్సరాలుగా ఇన్ ఛార్జ్ గా గుండి పంచాయతీకి సంబంధించిన పోస్ట్ మేన్ ను ఇవ్వడం ద్వారా పోస్ట్ ద్వారా వచ్చినటువంటి పేటీఎం కార్డ్స్ లెటర్స్ ఇతర పనులు జరగడం లేదని, అదే కాకుండా ఉపాధి హామీ పథకం కింద కార్మికులు పనిచేస్తే ఆ డబ్బులు కూడా అందడం లేదు అని వాపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్