ఆసిఫాబాద్ లో రోగులకు పండ్లు పంపిణీ

66చూసినవారు
ఆసిఫాబాద్ లో రోగులకు పండ్లు పంపిణీ
తెలంగాణ ఉద్యమ జర్నలిస్ట్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు , జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ అబ్దుల్ రహమాన్ జన్మదిన వేడుకలు ఎంఎం హెల్ప్లైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఎం హెల్ప్ లైన్ ఫౌండేషన్ అద్యక్షులు ఎండి అహ్మద్, ఎంఐఎం అధ్యక్షుడు ఎండి సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్