సిఎం సహాయనిది చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ

71చూసినవారు
సిఎం సహాయనిది చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ
కొమురంబీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బాన మండల కేంద్రానికి కేంద్రానికి చెందిన అజ్మీరా ప్రత్యూష కి 36,000 ఆసిఫాబాద్ కేంద్రానికి చెందిన మోహద్ సాహిదిక్ పాషా కి 60,000/ కాగజ్ నగర్ పట్టానికి చెందిన ఎండి వాసీం కి 42,000 అలాగే బేజ్జూర్ మండల కేంద్రానికి చెందిన పి నాగమణి కి 32, 000 ఎల్లూరు గ్రామానికి చెందిన సీచ్ అనితా కి 24, 000 రూపాయల విలువగల చెక్కులను లబ్దిదారులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్