కోడిపందాల స్థావరంపై దాడి

64చూసినవారు
కోడిపందాల స్థావరంపై దాడి
అశ్వారావుపేట మండలం ఖమ్మంపాడు సమీపంలో అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై శుక్రవారం పోలీసులు దాడిచేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రెండు ద్విచక్రవాహనాలు, రూ. 23వేలు నగదు, రెండు పందెం కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శివరామకృష్ణ తెలిపారు. పందేలు నిర్వహిస్తున్న వారిపైనా కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్