నేడు ములకలపల్లి మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

52చూసినవారు
నేడు ములకలపల్లి మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలంలోని పొగళ్లపల్లి 11 కేవీ ఫీడర్ పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్-కో ఏఈ లక్ష్మీనర్సింహారావు తెలిపారు. ఈ పీఢర్ లో మరమ్మతులు చేయనున్న కారణంగా చౌటిగూడెం, పొగళ్లపల్లి, తాళ్లపాయ, రింగిరెడ్డిపల్లి, తిమ్మంపేట, గుండాలపాడు, మంగళిగుట్ట, కొబ్బరిపాడుగ్రామాలకు ఉదయం 7. 30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్