భద్రాచలం ఆర్టీసీ బస్టాండులో గొడవ

22080చూసినవారు
భద్రాచలం ఆర్టీసీ బస్టాండులో ఆదివారం ఓ షాపు యజమానికి ప్రయాణికుడికి మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. స్థానికుల వివరాల ప్రకారం. షాపు యజమాని మహిళ ప్రయాణికురాలు పట్ల దురుసుగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఆమె తరపు వారు ఘర్షణకు దిగారు. ఆర్టీసీ అధికారులు వచ్చి ఇద్దరిని సముదాయించిన గొడవ సద్దుమనగక పోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్