తగ్గుముఖం పట్టిన గోదావరి

81చూసినవారు
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతోంది. ఆదివారం సాయంత్రంనికి గోదావరి నీటిమట్టం 34. 9 అడుగులకు చేరిందని సీడబ్ల్యూసీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెండవ ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించిన గోదావరి క్రమేపి తగ్గుతూ వస్తుంది అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్