జాతీయ రహదారి పై ఆందోళన

4646చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నేతాజీ మార్కెట్ ఏరియా కు చెందిన గొల్ల అరుణ్ కుమార్ వద్ద నుండి పాల్వంచకు చెందిన ఇద్దరు వ్యాపారులు తక్కువ ధరకే సరుకులు అందిస్తామని చెప్పి రెండేళ్ల క్రితం 7 లక్షలు తీసుకున్నారని, ఇప్పటి వరకు సరుకులు ఇవ్వకపోగా డబ్బులు కూడా ఇవ్వటం లేదని ఆవేదన చెంది గురువారం పాల్వంచ జాతీయ రహదారిపై నిరసనకు దిగాడు. తనకు న్యాయం చేయాలంటూ మండుటెండలో కూర్చొని వాపోతున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్