నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణి

2236చూసినవారు
నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణి
పాల్వంచ జామే మసీద్ కాంప్లెక్స్ లోని రజా ఏ ముస్తఫా ముస్లిం వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో గురువారం నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా షాదిఖానా చైర్మన్, జామే మసీద్ అధ్యక్షులు ఫయాజ్ ఉల్ హసన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫాలాను పంపిణి చేయటం హర్షనీయమన్నారు.

సంబంధిత పోస్ట్