శ్రద్ధాంజలి ఘటించిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

75చూసినవారు
శ్రద్ధాంజలి ఘటించిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం, రఘునాథపాలెం గ్రామానికి చెందిన పోలెబోయిన నర్సయ్య అనారోగ్యంతో మరణించగా, వారి పార్థివ దేహం వద్ధ కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామార్శించినారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పోలెబోయిన నరసింహరావు, మండల నాయకులు సోలం రామకృష్ణ, పోలెబోయిన రాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్