BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సీబీఐ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. HYDలోని రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు నుంచి ఆయన ఢిల్లీకి విమానంలో వెళ్లారు. ఇవాళ ఉదయం తెలంగాణ భవన్లో డా. బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులర్పించారు. అనంతరం ఢిల్లీకి బయల్దేరారు.