కిడ్నీ తీసుకుని కూతురికి టికెట్ ఇచ్చిన లాలూ: సామ్రాట్ చౌదరి

50చూసినవారు
కిడ్నీ తీసుకుని కూతురికి టికెట్ ఇచ్చిన లాలూ: సామ్రాట్ చౌదరి
బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ టిక్కెట్లు అమ్ముకోవడంలో నిష్ణాతుడైన రాజకీయ నాయకుడని ఆరోపించారు. తన సొంత కూతురిని కూడా వదల్లేదని విమర్శించారు. ముందుగా ఆమె నుంచి కిడ్నీ తీసుకుని, ఆ తర్వాతనే పార్టీ టికెట్ ఇచ్చారని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్