అందరిని కలుపుకొని ముందుకెళ్తాం: కిషన్‌రెడ్డి

54చూసినవారు
అందరిని కలుపుకొని ముందుకెళ్తాం: కిషన్‌రెడ్డి
బొగ్గు, గనులశాఖ మంత్రిగా తనకు ప్రధాని బాధ్యతలు అప్పగించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇవాళ అధికారికంగా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో విద్యుత్ లేకుండా, ఏ పని కూడా కాదని.. విద్యుత్ కోతల కారణంతో అనేక మంది రైతులు దేశంలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. అన్ని మంత్రిత్వశాఖలను కలుపుకొని ముందుకు వెళ్తామని కిషన్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్