కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. పౌరవిమానయాన మంత్రిగా రామ్మోహన్ నాయుడు చార్జ్ తీసుకున్నారు. తన చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తన సీటులో రామ్మోహన్ నాయడు కూర్చున్నారు. కేంద్ర మంత్రికి సహాయ మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.