ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేత అచ్చెన్న ఫిర్యాదు

61చూసినవారు
ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేత అచ్చెన్న ఫిర్యాదు
కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు లేఖ రాశారు. డీఎస్పీల బదిలీలపై సీఈసీకి ఆయన ఫిర్యాదు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి లబ్ధిచేకూరేలా డీఎస్పీల బదిలీలు ఉన్నాయని అన్నారు. సుధాకర్ రెడ్డి, రాంబాబు, ఉమా మహేశ్వరరెడ్డి, వీర రాఘవరెడ్డి, మహేశ్వర్, మురళీ కృష్ణారెడ్డి, నారాయణ స్వామి, శ్రీనాధ్, రాజ్ గోపాల్ రెడ్డి, హనుమంతరావు పేర్లను ఫిర్యాదులో అచ్చెన్న పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్