నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, చారగొండ మండలం పరిధిలోని శిరసనగండ్ల సీతారాముల కల్యాణానికి హాజరైన ముఖ్యమంత్రి సోదరుడిని, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ బుధవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.