భారతీయ జనతాపార్టీ ముఖ్య కార్యకర్తల విస్త్రుత స్థాయి సమావేశం

1868చూసినవారు
భారతీయ జనతాపార్టీ ముఖ్య కార్యకర్తల విస్త్రుత స్థాయి సమావేశం
అచ్చంపేట పట్టణంలోని రాంచంద్రారెడ్డి గార్డెన్స్ లో మంగళవారం ఉదయం 10 గంటలకు భారతీయ జనతాపార్టీ అచ్చంపేట నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించబడుతుంది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు పోతుగంటి రాములు, భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్