అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి పరామర్శ

574చూసినవారు
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి పరామర్శ
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సౌట కాశీం సోదరి భాగ్యమ్మ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం కాంగ్రెస్ నేత డాక్టర్ మోపతయ్య భాగ్యమ్మను పరామర్శించారు. తక్షణ సహాయం అందజేశారు. అండగా ఉంటామని భరోసా కల్పించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్