చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి మండిపాటు

83చూసినవారు
చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి మండిపాటు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. శనివారం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘డబ్బున్న వాళ్లకే చంద్రబాబు టికెట్ ఇచ్చారు. వెనుకబడిన వర్గాల వారిని అసెంబ్లీకి పంపాలనే ఆలోచన సీఎం జగన్‌ది. చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్