నాగర్ కర్నూల్ జిల్లా బీజినపల్లి మండలం పాలెం గ్రామం వద్ద గురువారం ఎదురెదురుగా బైకులు ఢీకొట్టడంతో మహబూబ్ నగర్ వీరన్నపేట్ చెందిన బద్రీనాథ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.