బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం

79చూసినవారు
బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం
మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు వై శివకుమార్, నాయకులు తుమ్మల శేఖర్ రెడ్డి చందు గౌడ్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్