ఇంటింటికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు

1050చూసినవారు
ఇంటింటికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు
కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఇటిక్యాల మండలఅనంతరం కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజలకు పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్