గ్యాస్ సిలిండర్ లీకేజీ చేపల గుడిసె దగ్దం

589చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడు స్టేజి దగ్గర ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై శనివారం పూరి గుడిసె దగ్దమైంది. మంటలు వ్యాపించి పూరి గుడిసె అగ్నికి అహుతైంది. సుమారు రూ. 1,50,000 వెయ్యిలు ఆస్తినష్టం అయ్యిందని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని బాధితుడు కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్