సీఎం హెలిప్యాడ్ ప్రాంగణం తనిఖీ

74చూసినవారు
సీఎం హెలిప్యాడ్ ప్రాంగణం తనిఖీ
మరి కాసేపట్లో జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా కు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రానున్నారు. దీనికోసం ఆదివారం మధ్యాహ్నం భద్రతా సిబ్బంది హెలిప్యాడ్ ప్రాంగణాన్ని తనిఖీ చేశారు. ప్రాంగణం చుట్టూ భద్రత వలయాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల కు సీఎం రానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్