షాద్ నగర్ ఏసీపీ రంగస్వామికి రివార్డు

76చూసినవారు
షాద్ నగర్ ఏసీపీ రంగస్వామికి రివార్డు
గద్వాల రాచకొండ కమిషనర్ తరుణ్ జ్యోషి చేతుల మీదుగా రివార్డ్ అందుకున్న షాద్ నగర్ ఏసిపి రంగస్వామి శనివారం రివార్డును అందుకున్నారు. నార్ల గాలయ్య తన భార్యను కట్నం విషయంలో వేధించి ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ సంఘటనలో అలివేలు 2016 ఆగస్టు 24న దుర్మరణం పాలయింది. ఈ సంఘటన సమయంలో విచారణ అధికారిగా వ్యవహరించిన అప్పటి అధికారి రంగస్వామి సాక్షాధారాలను పకడ్బందీగా సేకరించి నిందితుడికి తగు శిక్ష పడేలా వ్యవహరించారు.

సంబంధిత పోస్ట్