శ్రీశైలం భక్తుల వాహనం బోల్తా.. ఒకరు మృతి.. పలువురికి గాయాలు

14231చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని ఉత్తనూర్ గ్రామ సమీపంలో శ్రీశైలం కు వెళ్లే భక్తుల బొలెరో వాహనం బోల్తా పడి బాలుడు మృతి చెందగా, మరొకరు పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం ఉదయం శ్రీశైలం కి బయలుదేరిన భక్తులు ఉత్తనూరు సమీపంలో ఉన్న రహదారి వద్ద అదుపుతప్పి వాహనం బోల్తా పడింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్