భారీ గజమాలతో ఆర్ఎస్పి కి స్వాగతం

77చూసినవారు
నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ చేరుకున్నారు. ఈ సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికి భారీ గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్