సంక్షేమ పథకాలే ఎన్నికల్లో గెలిపిస్తాయి

565చూసినవారు
సంక్షేమ పథకాలే ఎన్నికల్లో గెలిపిస్తాయి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఈసారి జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తాయని బిజెపి పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రమైన వడ్డేపల్లి లో నిర్వహించిన బూత్ స్థాయి కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ ఇన్ చార్జ్ ప్రభాకర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్