కొడంగల్ నుంచి 50 వేల మెజార్టీ రావాలి: సీఎం

2272చూసినవారు
కొడంగల్ నుంచి 50 వేల మెజార్టీ రావాలి: సీఎం
మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి నిర్వహించే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి 50వేల మెజార్టీ ఇవ్వాలని గురువారం సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసం మూడంచెలుగా సమన్వయ కమిటీలు వేసుకొని పని చేయాలని, ఏప్రిల్ 8న కొడంగల్ మళ్లీ వచ్చి సమన్వయ కమిటీ సభ్యులతో ఎంత మెజార్టీ ఇస్తారో రాయించుకుని సంతకాలు తీసుకుంటానన్నారు. ఇవే సమన్వయ కమిటీలు తర్వాత నిర్వహించే ఇందిరమ్మ కమిటీలుగా రూపాంతరం చెందుతాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్