ఉమ్మడి జిల్లాలో భానుడి భగ భగలు

85చూసినవారు
ఉమ్మడి జిల్లాలో భానుడి భగ భగలు
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుధవారం అత్యధికంగా గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 43. 9 డిగ్రీలు నమోదైంది. వనపర్తి జిల్లా పానగల్లో 43. 7, మహబూబ్నగర్ జిల్లా సల్కరిపేటలో 43. 2, నాగర్ కర్నూలు జిల్లా కోడేరులో 43. 0, నారాయణపేట జిల్లా ధన్వాడలో 42. 8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు ఇంకా పెరిగే అవకాశం ఉందని. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్